త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం.. గుంత‌లో ప‌డిన ఆర్టీసీ బ‌స్సు.. గాయ‌ప‌డిన 20 మంది

RTC Bus | గ‌ద్వాల జిల్లా ఉండవెల్లి మండ‌లం ఇటిక్యాలపాడు స‌మీపంలో పెను ప్ర‌మాదం (Road Accident) త‌ప్పింది. ఆర్టీసీ బ‌స్సు (RTC Bus) అదుపుత‌ప్పి గుంత‌లో ప‌డిపోయింది.

G

Telangana | Published On Feb 19, 2026, 7.11 am IST

RTC Bus | త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం.. గుంత‌లో ప‌డిన ఆర్టీసీ బ‌స్సు.. గాయ‌ప‌డిన 20 మంది
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌ద్వాల జిల్లా ఉండవెల్లి మండ‌లం ఇటిక్యాలపాడు స‌మీపంలో పెను ప్ర‌మాదం (Road Accident) త‌ప్పింది. ఆర్టీసీ బ‌స్సు (RTC Bus) అదుపుత‌ప్పి గుంత‌లో ప‌డిపోయింది. దీంతో బ‌స్సులో ఉన్న 20 ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

క్ష‌త‌గాత్రుల‌ను క‌ర్నూలు ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. బ‌స్సు హైద‌రాబాద్ నుంచి అనంత‌పురం వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

 

Advertisement
Advertisement