త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గాయ‌త్రి గోపీచంద్, ట్రీసా జాలీల‌ను అభినందించిన సీఎం రేవంత్

CM Revanth Reddy | ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

S

Sports | Published On Aug 25, 2026, 9.40 pm IST

CM Revanth Reddy | గాయ‌త్రి గోపీచంద్, ట్రీసా జాలీల‌ను అభినందించిన సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి వారు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి ఉన్నారు.

Advertisement
Advertisement