Union Cabinet | 2030-31 వరకు అటల్ పెన్షన్ యోజన.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!
Union Cabinet | కేంద్ర కేబినెట్ బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రజల సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
P
Pradeep Manthri
National | Jan 21, 2026, 4.57 pm IST













