Vande Bharat Sleeper | కూతపెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలి రైలు హౌరా-గౌహతి మధ్య రాకపోకలు సాగించనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి రైలును జాతికి అంకితం చేయనున్నారు.
P
Pradeep Manthri
National | Jan 16, 2026, 4.43 pm IST













