విషాదం.. లక్షల విలువైన పెంపుడు చిలుకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యజమాని | త్రినేత్ర News
విషాదం.. లక్షల విలువైన పెంపుడు చిలుకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యజమాని
విద్యుత్ స్తంభంపై చిక్కుకున్న తన చిలుకను రక్షించేందుకు ప్రయత్నించిన యజమాని ఆ స్తంభం పైన ఉన్న కరెంట్ వైర్లను తాకి విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు కోల్పోయాడు.