Kerala | కేరళ మార్చాలని కేంద్రానికి లేఖ.. ఎల్డీఎఫ్ ప్రతిపాదనకు బీజేపీ మద్దతు..!
Kerala | కేరళ రాష్ట్రం పేరును మార్చాలన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వ ప్రతిపాదనకు బీజేపీ సైతం మద్దతు తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. సీఎం పినరయి వినయ్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ పేరును కేరళంగా మార్చాలని ప్రతిపాదించింది.
Pradeep Manthri
National | Jan 13, 2026, 6.18 pm IST












