Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విజయవాడ శ్రీకనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లిన తలసాని ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విజయవాడ శ్రీకనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లిన తలసాని ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ తల్లి దీవెనలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. ఆషాఢ మాసం (Ashada Masam) అంటే తెలంగాణలో (Telangana) ఒక పండుగ, బోనాలు సంబురాలు (Bonalu) అంబరాన్ని అంటుతాయని చెప్పారు. ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు (Kanakadurgamma) 17 సంవత్సరాలుగా బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్న భక్తుల విశ్వాసమని చెప్పారు. ఎల్ నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయాని, అమ్మవారి చల్లని దీవెనలు తెలుగు రాష్ట్రాలపై ఉండాలన్నారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ●Rainfall | హైదరాబాద్లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Rainfall | హైదరాబాద్లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం



