Auto Accident | కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటో బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం
Krishna district | కృష్ణా జిల్లా(Krishna district) లోని నాగాయలంక సాయిబాబా గుడి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా (Auto overturned) పడింది.
త్రినేత్ర.న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరికొద్దిసేపటికే కృష్ణా జిల్లా(Krishna district) లోని నాగాయలంక సాయిబాబా గుడి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా (Auto overturned) పడింది. ఈ ఘోర ప్రమాదంలో గణపేశ్వరం గ్రామానికి చెందిన 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మొక్కజొన్న పనుల నిమిత్తం గణపేశ్వరం గ్రామ ప్రజలు బాపట్ల జిల్లా గొరికపూడికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా(6 people critical) ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. మరో ఐదుగురిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



