Pooja Hegde | మూడు గంటల సినిమాలో ముప్పై నిమిషాలు కూడా కనిపించలేదు – పూజా హెగ్డేకు మరోసారి అన్యాయం
తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సెన్సార్ అడ్డంకులను దాటుకొని గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు. తొలిరోజే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ వచ్చింది.
Naresh N
Entertainment | Published On Jul 23, 2026, 7.42 pm IST

పూజా హెగ్డేకు తెలుగుతో పాటు తమిళంలో హిట్టు దక్కి చాలా రోజులైంది. జననాయగన్తో ఆ కోరిక నెరవేరడం ఖాయమని ఆశలు పెట్టుకుంది.

తొలిరోజు వచ్చిన నెగెటివ్ టాక్ చూస్తుంటే పూజా హెగ్డే ఖాతాలో మరో డిజాస్టర్గా జననాయగన్ నిలవడం ఖాయమని తేలిపోయింది.

పూజా హెగ్డే రోల్పై దారుణంగా విమర్శలొస్తున్నాయి. మూడు గంటల మూడు నిమిషాల రన్టైమ్తో రిలీజైన ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ ఇరవై నిమిషాలు మించి కనిపించలేదు.

హీరోయిన్లా కాకుండా గెస్ట్ రోల్లా బుట్టబొమ్మను చూపించడంపై ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు.

రన్ టైమ్ ఎక్కువైపోవడంతో జననాయగన్లో పూజా హెగ్డే రోల్ను చాలా వరకు ట్రిమ్ చేసినట్లు సమాచారం.

దళపతి విజయ్ చివరి మూవీ కోసం పూజా హెగ్డే ఆరు కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు వార్తలొస్తున్నాయి.

బీస్ట్ తర్వాత దళపతి విజయ్తో పూజా హెగ్డే చేసిన సెకండ్ మూవీ ఇది.
తాజావార్తలు
- ●Priyanka Gandhi on Dharmendra Pradhan | దేశ యువత ముందు తలవంచిన సర్కార్.. ప్రధాన్ రాజీనామాపై ప్రియాంకా గాంధీ
- ●Shivani Rajashekar | స్టార్ హీరో కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్ - నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్లో ఛాన్స్
- ●EPFO | ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ.. 8.25 శాతం వడ్డీ.. ఇలా చెక్ చేసుకోండి..
- ●Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల సమాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
- ●Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి
- ●Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్

Priyanka Gandhi on Dharmendra Pradhan | దేశ యువత ముందు తలవంచిన సర్కార్.. ప్రధాన్ రాజీనామాపై ప్రియాంకా గాంధీ

Shivani Rajashekar | స్టార్ హీరో కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్ - నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్లో ఛాన్స్

EPFO | ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ.. 8.25 శాతం వడ్డీ.. ఇలా చెక్ చేసుకోండి..

Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల సమాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్


