TGIIC | రాయదుర్గంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు
TGIIC | హైదరాబాద్ నగరంలోని టీజీఐఐసీ భూముల వేలం సరికొత్త రికార్డును సృష్టించింది. గురువారం రాయదుర్గం భూములకు వేలం నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలికింది.
TGIIC | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని టీజీఐఐసీ భూముల వేలం సరికొత్త రికార్డును సృష్టించింది. గురువారం రాయదుర్గం భూములకు వేలం నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఎవరూ ఊహించని విధంగా పాన్ మక్తాలో ఒక ఎకరం భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. ఇది ప్రభుత్వ నిర్ణీత కనీస ధర రూ. 139 కోట్ల కంటే 70.5 శాతం ఎక్కువ. రాయదుర్గం సర్వే నం.83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం కొనసాగింది. ఇక ఈ భూమిని దక్కించుకునేందుకు ప్రముఖ డెవలపర్లు పోటీ పడ్డారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1490.73 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే ప్రాంతంలో రూ.177 కోట్ల రికార్డు ధర పలికింది ఎకరం భూమి.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ప్రతి పౌరుడికి 'సమగ్ర సంక్షేమ కార్డు' : సీఎం రేవంత్ రెడ్డి
- ●E20 vs E100 | E20 పెట్రోల్ ఎఫెక్ట్: మైలేజ్ తగ్గి లబోదిబోమంటున్న ఓనర్లు.. మరోవైపు దేశంలోనే ఫస్ట్ E100 బైక్ ఎంట్రీ
- ●Ashika Ranganath | అవార్డ్ వేడుకలో ఆషికా రంగనాథ్ - దేవకన్యలా మెరిసిపోయిన కన్నడ బ్యూటీ
- ●Minister Sridhar Babu | అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు : మంత్రి శ్రీధర్ బాబు
- ●Santosh Kumar IIM Bangalore | వడగాల్పులు విపత్తు కాదా? ఐఐఎం వేదికగా జోగినపల్లి సంతోష్ కుమార్ సూటి ప్రశ్న
- ●Anushka Sharma | ఆర్సీబీ మ్యాచ్లో అనుష్క శర్మ చేతికి వింత గాడ్జెట్ - నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న డిజిటల్ జపమాల

CM Revanth Reddy | ప్రతి పౌరుడికి 'సమగ్ర సంక్షేమ కార్డు' : సీఎం రేవంత్ రెడ్డి

E20 vs E100 | E20 పెట్రోల్ ఎఫెక్ట్: మైలేజ్ తగ్గి లబోదిబోమంటున్న ఓనర్లు.. మరోవైపు దేశంలోనే ఫస్ట్ E100 బైక్ ఎంట్రీ

Ashika Ranganath | అవార్డ్ వేడుకలో ఆషికా రంగనాథ్ - దేవకన్యలా మెరిసిపోయిన కన్నడ బ్యూటీ

Minister Sridhar Babu | అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు : మంత్రి శ్రీధర్ బాబు




