త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల : మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao | మొక్క‌జొన్న రైతుల‌కు రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు మొక్క‌జొన్న రైతుల‌కు శుభ‌వార్త వినిపించారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ. 1173 కోట్లు జ‌మ కానున్నాయి.

S

Telangana | Published On May 27, 2026, 2.51 pm IST

Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల : మంత్రి తుమ్మల
Advertisement

Thummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్ : మొక్క‌జొన్న రైతుల‌కు రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు మొక్క‌జొన్న రైతుల‌కు శుభ‌వార్త వినిపించారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ. 1173 కోట్లు జ‌మ కానున్నాయి.

మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెల‌కొల్పింద‌ని మంత్రి తెలిపారు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ చేశామ‌ని చెప్పారు. రాష్ట్రంలో గోడౌన్‌ల‌తో పాటు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాముల‌కు కూడా మొక్కజొన్న తరలింపు చేశామ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement